ఇందారం ఓపెన్కాస్టు గని నుంచి ఓబీ మట్టిని తరలిస్తున్న వాహనాలను గురువారం రామారావుపేట గ్రామానికి చెందిన రైతులు అడ్డుకున్నారు. రామారావుపేట గ్రామం నుంచి గోదావరికి వెళ్లే వందల ఏళ్లనాటి రహదారిని మట్టిపోసి �
తాము అధికారంలోకి రాగానే నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ అప్పుడు మాజీ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ.. ఆయన మంత్రి అయ్యాక కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. గనుల విస్తరణ కోసం ఓ