Simhachalam Temple | ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవం జరుగనున్నది. అదే రోజున అప్పన్నస్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈ నెల 24న సింహగిరిపైనున్న ఆలయంలో తొలి గ
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం 32 రోజులకు రూ.2 కోట్ల 23 లక్షల 32 వేల 228 వచ్చినట్లు ఈవో డీ భ్రమరాంబ తెలిపారు. సింహగిరిపై స్వామివారి ఆలయ బేడా మండలంలో స్వామివారి హుండీని లెక్కించారు.
Simhachalam | దేవతామూర్తుల మూలవిరాట్టును ఫోటో, వీడియో తీయరాదని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ పలు దేవాలయాలు ఈ నిబంధనలు ఉల్లంఘిస్తు అపచారానికి పాల్పడుతున్నారు.