వ్యాస మహర్షి యోగా సొసైటీ, యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు రూబీ నెక్లెస్రోడ్లో యోగాగురువు తోట సతీశ్ ఆధ్వర్యంలో 108 సామూహిక సూర్య నమసారాల సాధన నిర్వహ
గురుపరంపర, సంస్కృతీ సంప్రదాయాలతో ప్రపంచంపై భారత్ చెరగని ముద్ర వేస్తున్నదని పతంజలి యోగా పీఠాధికారి స్వామి యజ్ఞదేవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ �