పదేండ్ల కాలంలో రైతులు ఎన్నడూ అనుభవించని కష్టాలను ఈ మూడు నెలల్లోనే చవిచూశారు. కరువు, అకాల వర్షాలకు పంట పోగా..మిగిలిన పంటనైనా అమ్ముకుని అప్పు లు తీర్చుకుందామంటే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల రూపంలో మరో కష్టం వ�
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�