రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వరి ధాన్యం తడవగా, పత్తి, మిర్చి పంటలు సైతం నష్టపోయారు. సిద్దిపేట మారెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ
పదేండ్ల కాలంలో రైతులు ఎన్నడూ అనుభవించని కష్టాలను ఈ మూడు నెలల్లోనే చవిచూశారు. కరువు, అకాల వర్షాలకు పంట పోగా..మిగిలిన పంటనైనా అమ్ముకుని అప్పు లు తీర్చుకుందామంటే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల రూపంలో మరో కష్టం వ�
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�