ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్న
వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామం వద్ద రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించారు.