యూపీలోని సుల్తాన్పూర్లో భూ వివాదంలో ఒక డాక్టర్ను కొట్టి చంపడం తీవ్ర కలకలం సృష్టించింది. ఘన్శ్యామ్ తివారీ (53) అనే డాక్టర్ను బీజేపీ నేత ఆధ్వర్యంలో కొందరు కొట్టి చంపారు. బీజేపీ నాయకుని నేతృత్వంలో జరిగ
లక్నో: పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందిన అత్యాచార బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుట విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చే�