అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో అక్టోబర్ 6 నుంచి 19 వరకు జరగనున్న ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలకు అంపైర్గా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ�
ఆత్మరక్షణకు కరాటే ఎంతో అవసరమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామ సమీపంలో గల శ్రీనివాస గార్డెన్స్లో 2024 నేషనల్ ఓపెన్ కుంగ్ ఫూ కరాటే చాంపియ�
జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన తైక్వాండో సౌత్ ఇండియా చాంపియన్�