Warangal | వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో పట్టాలు దాటుతున్న యువ రైతును రైలు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి వరంగల్ - చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది.
Vinayakudu | హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూరంపేట గ్రామం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆ ఊళ్లో 32 ఏండ్లుగా ఒకే వినాయకుడిని పూజిస్తుండడమే ఇందుకు నిదర్శనం. వినాయక నవరాత్రుల్లో చిన్న గ్రామమైనా నాలుగైదు వినాయక