ఇంగ్లండ్తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్స్మెన్ సంచలన ప్రదర్శన చేస్తున్నారు. అలవోకగా భారీ ఇన్నింగ్స్లు ఆడేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర