పెండింగ్లో ఉన్న శంకరసముద్రం రిజర్వాయర్ పనులు కొలిక్కి రావడం లేదు. ఈ సమస్యను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్న లక్ష్యంతో గతేడాది నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి కొత్తకోటలో పర్య�
శంకర సముద్రం రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ మోటర్లను ఆదివారం సా యంత్రం ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి ప్రారంభించా రు. ఈ మోటర్ల ద్వారా కనిమెట్ట, పాలెం గ్రామాల రై తులకు సాగునీరు అందుతుంది.