న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత శంఖఘోష్ (89) మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం బెంగాలీ సాహిత్య రంగానికేగాక, భారత సాహిత్య ర�
కోల్కతా: కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ వైరస్ చిన్నాపెద్దా, బీదాబిక్కీ అనే తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తున్నది. తాజాగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి శంఖ ఘోష్ (89) క�