భారతీయ చిత్రకళకు ఊపిరినిచ్చిన ప్రఖ్యాత చిత్రకారుడు డాక్టర్ కొండపల్లి శేషగిరిరావు జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది మొత్తం శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఏ కృష్ణారావు, హిందుస్థాన్ టైమ్స్ అసోసియేట్ ఎడిటర్ ఏ శ్రీనివాసరావుల తల్లి సంపతమ్మ (88) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా