ధాన్యం కొనుగోలు కేంద్రంలో కటింగ్ లేకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని సెర్ప్ అధికారులు తెలిపారు. ఇష్టారాజ్యంగా ధాన్యం కటింగ్ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’లో శనివారం ప్రచురితమైన కథనానికి ఐకేపీ సెర�
Pensions Disbursement | ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏపీలో వాలంటీర్ల (Volunteers) ద్వారా కాకుండా సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ చేపట్టాలని సెర్ప్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని వృద్ధ మహిళలతో సంఘాలను ఏర్పాటు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. వీటి ఏర్పాటుపై త్వరలోనే సెర్ప్ అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు.