దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. బంగారం, డబ్బు కోసం తల్లీకొడుకులు కలిసి మహిళలను టార్గెట్ చేసి హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వరుస హత్యలు, దాడులు, దోపిడీలతో వరంగల్ వణుకుతున్నది. పోలీసు కమిషనరేట్ పరిధిలో రోజు ఏదో ఒక చోట హత్య లేదా హత్యాయత్నం, చోరీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వరుస ఘటనలతో ప్రజలు వణికిపోతున్నారు.