దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు క్రూడాయిల్ ధరలు పుంజుకోవడం వల్ల ఇరు సూచీలు ఒక్క శాతం వరకు నష్టపోయాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకుతున్న సూచీలు మరో మైలురాయిని అధిగమించాయి. బ్యాంకింగ్, పవర్ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో ప్రారంభ నష్టాలను అధిగమి�
విదేశీ ఫండ్ల దన్నుతో వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటం కూడా సూచీలకు దన్నుగా నిలిచాయి.