పార్టీలో అజిత్ పవార్ ప్రాధాన్యతను తగ్గిస్తూ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన ప్రకటన చేశారు. కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించారు.
ఎమ్మెల్యే జగ్గారెడ్డి | నేను టీఆర్ఎస్ లోకి పోవాలని అనుకుంటే అడ్డు ఎవరు. ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తున్నాననితెలిపారు.