రామగిరి, జులై 23: మహాత్మా గాంధీ యూనివర్సిటీ యాజమాన్యం అణిచివేత ధోరణిని నిరసిస్తూ విద్యార్థి నాయకుడు అనుముల సురేష్ వైస్ చాన్స్లర్ చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్
డీడీఎంఎస్| ఓయూ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. �
సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల | కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో నిర్వహించిన డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు సోమవారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను wwwkakatiya.ac.inలో చూసుకోవచ్చని తెలిప�