పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 32-బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్'ను కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఢిల్లీలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2025లో మంగళవారం ఆవిష్కరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్
Vikram 3201 | సెమికాన్ ఇండియా-2025 సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వదేశీ సెమీకండక్టర్ ‘విక్రమ్ 3201’ని పరిచయం చేశారు. భారత్ సెమీకండక్టర్ స్వావలంబన దిశగా దాన్ని చారిత్రాత్మక అ�