అత్యుత్తమ ప్రమాణాలతో ఆన్లైన్ ఆడిటింగ్లో తెలంగాణ ఆడిట్శాఖ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని, వరుసగా మూడేండ్లు మొదటి ర్యాంక్ సాధించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అందాల్సిన ఐదు పెండింగ్ డీఏ (కరువు భత్యం)ల్లో ఒక డీఏను ప్రభుత్వం విడుదలచేసింది. ఈ మేర కు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏ 3.64% మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. బే
పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా జీవోను విడుదల చేశారు.