తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని ప్రకటించిన హెల్త్కార్డుల విషయం ‘ఆదిలోనే హంసపాదు’ అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తామన్న హెల్త్కార్డుల�
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా గిరి శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్లుగా నవీన్ కుమార్, లావణ్య లత విజయం సాధించారు.