ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 63,282 కరోనా కేసులు, 802 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,65,754కు, మొ�
కేంద్రం హెచ్చరిక.. కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని సూచన దేశంలో వరుసగా ఆరో రోజూ 20 వేలు దాటిన కేసులు న్యూఢిల్లీ, మార్చి 16: మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశ మొదలయ్యిందని కేంద్ర బృందం హెచ్చరించింది.