అదానీ గ్రూప్ అవకతవకలపై సంచలనాత్మక రిపోర్టుల్నిచ్చిన హిండెన్బర్గ్ రిసెర్చ్.. అనూహ్యంగా గత నెల మూతబడిన విషయం తెలిసిందే. అయితే ఎవరికీ భయపడి తాను సంస్థను మూసేయలేదని ఈ అమెరికన్ షార్ట్ సెల్లర్ వ్యవస్�
తమ ఆరోపణలు ఖండిస్తూ సెబీ చైర్పర్సన్ మాధవి పురీ బచ్, ఆమె భర్త ధావన్ చేసిన సంయుక్త ప్రకటన పలు కొత్త సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతున్నదని అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ పేర్కొన్నది. మ�
ఐపీవో డాక్యుమెంట్లను క్లియర్ చేసే సమయాన్ని కేవలం ఏడు రోజులకు తగ్గించాలని యోచిస్తున్నట్టు సెబీ చీఫ్ మాదాభి పురి బుచ్ చెప్పారు. ప్రస్తుతం ఐపీవో క్లియరెన్స్కు సెబీ 70 రోజుల సమయం తీసుకుంటున్నది.