నగరంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నానికి 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ గ్రేటర్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది
బ్రిటన్లో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజులుగా రికార్డుస్థాయిలో 25 డిగ్రీలకు చేరుకోవడంతో.. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు దాదాపు 40 లక్షల మంది జనం సముద్రం ఒడ్డుకు చేరారు