న్యూఢిల్లీ : అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన బైక్లు, స్కూటర్ల ధరలను రూ 3000 వరకూ పెంచింది. కొత్త ధరలు ఈనెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడిపదార్ధాల ధర�
ధర రూ.1.14 లక్షలు ముంబై, మే 12: దేశీయ మార్కెట్లోకి సరికొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 స్కూటర్ను పరిచయం చేసింది పియాజియో. ఈ స్కూటర్ ధరను రూ.1.14 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు పుణె షోరూంనకు సంబంధించినవి. దేశవ్య�