బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి ప్రారంభించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో 3 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తొలిరోజు గ్రామ
సర్కారు బడుల్లో చదివే నిరుపేద విద్యార్థుల కడుపునింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్' వేగంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అన్నిచోట్ల రుచికరమైన మధ్యాహ్న �