ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పేపర్ -2లో అతి తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైంది. పేపర్1లో కూడా ఇదే మాదిరిగా ఉత్తీర్ణత శాతం రికార్డయింది.
ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో మమేకమవుతున్నాడు. వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నాడు. ఆటాపాటలతో చదువు నేర్పుతున్నాడు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో ప్రచురించే ఎస్సీఈఆర్టీ (�
పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.