కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని �
బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే.. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు ‘గునుగు పువ్వు’. తెలతెలవారుతుండగా మంచుబింధ