RSP | షాద్నగర్ బైపాస్ రోడ్డుపై సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థినులు చేపట్టిన ఆందోళనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అసలేం జరుగుతున్నది తెలంగాణలో అని సీఎ
Residential Degree College | గురుకుల విద్యార్థినులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినుల పట్ల పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు.