Nalgonda | గట్టుప్పల్, ఫిబ్రవరి 10: మండలంలోని వెల్మకన్నే గ్రామ పంచాయతీని రానున్న సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీకి రిజర్వ్ చేయాలని ఆ గ్రామ దళిత నాయకులు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామ పంచాయతీని సర్పంచ్
పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. శుక్రవారం వరంగల్ లోకసభకు పోటీచేసే అభ్యర్థి ప్రకటనతో పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది.