ప్రజలు పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నా�
పట్టణంలో అంబేద్కర్ భవన నిర్మాణం విషయంలో దళితులు ఐక్యంగా ఉండాలని దళిత ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని తాలూకా రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ జిల్