ఇందూరు: ఆసియాకప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల సీనియర్ ఫుట్బాల్ జట్టు బ్రెజిల్ పర్యటనకు బయల్దేరి వెళ్లనుంది. ఇందులో భాగంగా చీఫ్ కోచ్ థామస్ డేనర్బై శుక్రవారం 23 మందితో ఎంపిక చేసిన జట్టులో ఇందూరు �
ఇందూరు, మార్చి 23: ఉజ్బెకిస్థాన్ పర్యటనకు వెళ్లనున్న భారత సీనియర్ మహిళల జట్టులో నిజామాబాద్ అమ్మాయి గుగులోత్ సౌమ్య కు చోటు దక్కింది. ఈనెల 26 నుంచి ఏప్రిల్ 8 వరకు అక్కడ జరిగే అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ�