pawan kalyan | ఎన్నికల రథం వారాహిని ఆపి చూడండి.. నేనేంటో చూపిస్తా చూపిస్తానంటూ అధికార పార్టీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సంద�
రోడ్డు విస్తరణ కోసం టీడీపీ నేత కోడెల శివరాం ఆందోళన చేపట్టగా.. పాదయాత్రను అడ్డుకుని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శివరాం అరెస్ట్తో సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి..
కూలీలు| ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ వద్ద కూలీతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ము