హైదరాబాద్ : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంతి జాతీయ వారోత్సవాల (ఆగస్టు 8, ఉదయం 11 గంటలకు రవీంద్రభారతిలో జరగనున్న
‘బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి బహుజనవీరుడిగా సర్దార్ సర్వాయి పాపన్న ఖ్యాతి గడించారు.300 ఏళ్ల క్రితంనాటి ఆయన చరిత్రను నేటి సమాజానికి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది’ అని అన్నారు పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీన�
సర్వాయి పాపన్న | బానిస బతుకులకు విముక్తి కల్పించేందుకు సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.