కీలకమైన మూసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించారు. అన్నింటికంటే పెద్ద కమిటీ అయిన సలహా సంఘానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వం వహించారు...
PM Modi | సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్’ కోసం పటేల్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు.
న్యూఢిల్లీ: ఇటీవల సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ భేటీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను అవమానించినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ పార్టీ ప్రత�
Sardar Patel : హైదరాబాద్ రాష్ట్రాన్ని వదులుకోవాలని, అలాగైతేనే కశ్మీర్ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని సర్దార్ పటేల్ స్పష్టం చేశారు. ఈ విషయంపై అప్పటి రక్షణ మంత్రి బల్దేవ్ సింగ్కు...