భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాలగుట్టపై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామి వారి మాస కల్యాణ మహోత్సవం శుక్రవారం అత్యం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామ సమీపంలో గల పాలగుట్ట పై స్వయంభూగా వెలసిన శ్రీ రుక్మిణి సహిత సంతాన వేణుగోపాలస్వామి కల్యాణం ఈ 14న జరుగనుంది.