సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేశ్ బదిలీఅయ్యారు. ప్రభుత్వం 21మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీ రూపేశ్ను హైదరాబాద్లోని యాంటీనార్కోట
మునిపల్లి మండలం అంతారం గ్రామంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాడి చేసినప్పుడు తండ్రిని కాపాడేందుకు అడ్డు వెళ్లి.. మృత్యువాత పడిన కూతురు ఆలియా బేగం కుటుంబాన్ని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ గురువారం సందర్శ