జిన్నారం, ఏప్రిల్ 2 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. గడ్డపో
సంగారెడ్డి, ఏప్రిల్ 2: భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై వెలిసిన సప్తప్రాకారయుత శ్రీ దర్గా భవానీ ఆలయం 20వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు.సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్ఖాన్పేటలో అమ్మవారి బ్�
నారాయణఖేడ్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు, యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. జీవిత గ్రామీణ వికాస�
కౌడిపల్లి, ఏప్రిల్ 2 : తునికి నల్లపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తునికి గ్రామంలో నల్లపోచమ్మ ఆలయంలో మూడో రోజు జాతరలో మహిళా కమిషన్ చైర�
జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఆకు పచ్చని గ్రామాలు చేసి, పర్యావరణ పరిక్షణ కోసం సీఎం కేసీఆర్ హరిత హారంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. వానలు కురువగానే మొక్కలు నాటేందుకు అటవీ, డీఆర్డీఏ అధికారులు నర్
పెరుగుతున్న ఎండలు బయటికి వెళ్లే సమయంలో టోపీ, రుమాలు వాడాలి ప్రథమ చికిత్సతో మేలు నిమ్మరసం, కొబ్బరినీరు, చల్లని మంచినీరు తాగాలి సంగారెడ్డి మున్సిపాలిటీ/కోహీర్, ఏప్రిల్ 1: రోజురోజుకూ సూర్య భగవానుడు తన ప్రత
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికతో బొడిశెట్పల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రజల భాగస్వామ
నారాయణఖేడ్, ఏప్రిల్ 1: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్ తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్ మండ�
సంగారెడ్డి, ఏప్రిల్ 1 : జిల్లా పరిషత్ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమే దీన్ ద యాళ్ ఉపాధ్యాయ్ స్వశక్తీ పురస్కారం రావడానికి ముఖ్య కారణమని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా �
కల్హేర్, ఏప్రిల్ 1: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారమవుతున్నాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం ఐకేపీ కార్యాలయంలో రెవెన్యూ, అటవీశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్�
డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే 7-15 రోజుల జైలు శిక్ష కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సెలింగ్ మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతోపాటు బండి సీజ్ ఆటోలకు క్యూఆర్ కోడ్ తప్పనిసరి జిల్లాలో ఇప్పటివరకు 5,256 ఆ�
ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం సీఎం ప్రకటనతో రైతుల్లో ఆనందం ఏ గ్రేడ్కు రూ.1888,బీ గ్రేడ్కు రూ.1868 మద్దతు ధర మెదక్ జిల్లాలో 322,సంగారెడ్డి జిల్లాలో 127 కొనుగోలు కేంద్రాలు ప్రణాళికలను రూపొందించనున్నమార్కెటింగ్, �
అమీన్పూర్, మార్చి 30 : మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అధ్యక్షతన మంగళవారం అమీన్పూర్ మున్సిపల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2020-2021 ఆర్థిక సంవత్సరానికి గాను సాధారణ వార్
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 30 : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల భర్తీకి ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి కలెక్టర్ను ఆదేశించారు. మంగళవారం హైదరా�
నారాయణఖేడ్, మార్చి 30 : నిరుపేదలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 75 శాతం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణఖేడ్ మండలం జగ�