MLC Tata Madhu | నేడు మహాశివరాత్రి (Maha Shivratri) పర్వదినం పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు.
దుర్వాసన నుంచి భక్తులకు విముక్తి కలిగింది. కేతకీ ఆలయ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తామని మండల ప్రత్యేకాధికారి భిక్షపతి తెలిపారు. కేతకీ ఆలయానికి వచ్చే భక్తులు దుర్వాసనతో అవస్థలు పడుతున్న విషయాన్ని ‘నమస్