బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
ఇసుక ర్యాంపు ఇప్పిస్తానని ఓ మహిళను అధికార పార్టీ నాయకుడు, భద్రాచలం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మోసం చేసిన ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో సంచలనం సృష్టించింది.
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం భద్రాచలంలోని ఓ సత్రంలో జరిగిన పార్టీ స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యత�