రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షలా మారిపోయింది. గతంతో పోల్చుకుంటే ధర దాదాపు రెట్టింపైంది. ఓవైపు వర్షాలు, మరోవైపు అధికారుల ఉదాసీనత వల్ల లారీలు ఇసుక లోడింగ్ కోసం రీచ్ల వద్ద 3-4 నాలుగు రోజులపాటు పడిగాపులు కాయ�
తాడిచర్ల బ్లాక్ -2 ముత్తారం మండలం ఖమ్మంపల్లి ఇసుక క్వారీలో ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు మారింది. ఉచితంగా ఇసుక లోడింగ్ చేయాల్సి ఉన్న లారీకి రూ. 3వేల నుంచి రూ.5వేల దాకా ముక్కు పిండి వసూలు చేస్తున్నా�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఇసుక క్వారీలో ఉపాధి కోసం గురువారం ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీలో తమకు ఉపాధి కల్పించాలని డిమా