Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు �
విశ్వ రహస్యాలను చేధించేందుకు భారత్ కంకణం కట్టుకున్నది. చంద్రయాన్-3 మిషన్తో జాబిల్లిపై దృష్టి సారించిన భారత్.. ఇటీవల సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య-ఎల్1 శాటిలైట్ను సైతం ప్రయోగించిన విషయం విద