శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత అంధుల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. శుక్రవారం జరిగిన ఆఖరిదైన ఐదోమ్యాచ్లో భారత్ 90 పరుగుల తేడాతో లంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ట�
భారత అంధుల క్రికెట్ జట్టు అదరగొడుతున్నది. శ్రీలంకతో బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది.