చిత్రసీమలో నాయకానాయికల పారితోషికాల విషయంలో భారీ అంతరం ఉంటుందనే విషయం అందరికి తెలిసిందే. కథానాయకుడి ఇమేజ్ చుట్టూ తిరిగే ప్రధాన స్రవంతి సినిమాల్లో వాళ్లే అత్యధిక మొత్తంలో పారితోషికాల్ని స్వీకరిస్తారు
రుద్రమదేవి సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ సినిమా చేయలేదు దర్శకుడు గుణశేఖర్. మధ్యలో కొన్ని సినిమాలు ప్రకటించినా కూడా అవి కార్యరూపం దాల్చలేదు. రానాతో చేయాల్సిన హిరణ్యకశ్యప కూడా ఆగిపోయింది. బడ్జెట్ కారణా�