సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా ఇద్దరు మేలిమి ముత్యాల్లాంటి బౌలర్లు ఈ ప్రపంచానికి పరిచయమయ్యారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఆ ఇద్దరు క్రికెటర్లు దేశ దృష్టిని తమ వైపునకు త�
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ లీగ్గా వెలుగొందుతున్న ఐపీఎల్లోకి నయా స్టార్ దూసుకొచ్చింది. దేశానికి ఎంతో మంది ప్రతిభ కల్గిన క్రికెటర్లను అందించిన ఐపీఎల్ మరోమారు తన విశిష్టతను చాటుకున్నది.