రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్లో నెలకొన్న సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి (Bandari Lakshma Reddy) హామీ ఇచ్చారు. సైనిక్పురిలోని ఎమ్మెల్యే నివాసంలో ప్రగ�
చెట్లను నరకవద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ.. సైనిక్పురి చిల్డ్రన్స్పార్కులో ఆదివారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు పర్యావరణ ప్రేమికులు, యువకులు వృక్షాలను హత్తుకొని నిరసన తెలిపారు.
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జర�