ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా చంచల్గూడ జైలు కూడలి నుంచి సంతోష్నగర్ వరకు రూ.620 కోట్ల వ్యయంతో 3.32 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధ్దమైంది. ఐతే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జికి సం
త్వరలోనే సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించి, హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి అజారుద్దీన్తో కలిసి బుధవారం ఉదయం సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి, ము�