సాహితీ ఇన్ ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచందర్ రావును ఈడీ అధికారులు మంగళవారం అరెస్టు �
ప్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ (Sahiti Infra) డైరెక్టర్ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అదుపులోకి తీసుకున్నది. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి రూ.కోట