మండలంలోని వెంకటాపూర్ (పీటీ)లో నిర్వహిస్తున్న శ్రీలలితా పరమేశ్వరీ దేవి సహస్ర చండీ యాగంలో పాల్గొనేందుకు రెండో రోజు భక్తులు పోటెత్తారు. లిలితా పరమేశ్వరీ దేవీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం వేద స్వస్తితో �
మంజీర నది ఒడ్డున మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిర్వహించిన సహస్ర చండీయాగం ఆదివారం విజయవంతంగా ముగిసి�