విష జ్వరాలు పంజా విసురుతున్నాయి. ఒకే గ్రామం లో పది రోజుల్లో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటన కలకలం రేపుతున్నది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో పది రోజుల క్రితం విషజ్వరంతో ఊరడి ర
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం తిమ్మోజివాడి, బాన్సువాడ మండలం కొయ్యగుట్ట పరిధిలోని కెవులానాయక్ తండా, బిచ్కుంద మండలం వాజిద్నగర్, ఫత్లాప