షరతుల్లేని రుణమాఫీ, రైతుభరోసా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న ధర్నాలు నిర్వహించనున్నట్టు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు ఇట్టడి గంగారెడ్డి, నూతుల శ్రీనివాస్, దేగాం యాదాగౌడ్, సుక్కి స
పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని, లేదంటే రాజీనామా చేసి రైతు ఉద్యమంలో పాల్గొంటానని చెప్పి మాట తప్పిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్కు తగిన బుద్ధిచెప్తామని జగిత్యాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, మెట్ప�